పూరి బ్యూటీ క్లీవేజ్ షో ఓ రేంజ్లో.. వైరలవుతున్న ఏంజెలా క్రిస్లిన్జ్కి లేటెస్ట్ ఫోటోలు..!
June 23, 2022 / 04:54 PM IST
|Follow Us
పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు పరిచయం చేసిన భామల్లో ఏంజెలా క్రిస్లిన్జ్కి. ఛార్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జ్యోతి లక్ష్మీ’ చిత్రం ద్వారా ఈమె టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ చిత్రంలో ‘రాజ రాజ’ అనే ఐటెం సాంగ్లో ఈమె నర్తించింది. అటు తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైజ్ జీరో’ చిత్రంలో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. తర్వాత ఈమెనే తన ‘రోగ్’ సినిమాలో ఓ హీరోయిన్ ను చేశాడు పూరి.
అయినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది.మితిమీరిన క్లీవేజ్ షోలతో ఈమె చేసే ఫోటో షూట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈమె లేటెస్ట్ ఫోటోల్లో అది ఇంకా పీక్స్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :