Naresh, Pavitra: కృష్ణ గారికి నరేష్ – పవిత్ర లు కలిసుండటం..ఇష్టం లేదా?

  • January 4, 2023 / 11:39 AM IST

సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల గారిని సీక్రెట్ గా తిరుపతి లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందిరా దేవి గారు ఉండగా కూడా కృష్ణ గారు .. ఎందుకు విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? అంటే .. దానికి ఓ కథ ఉంది. కృష్ణ గారు తనతో సినిమాలు తీసి నష్టపోయిన ప్రతి బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ కు నష్టపరిహారం చెల్లించేవారు. చాలా హిట్టు సినిమాలు నిర్మాతలకు ఫ్రీగా చేసి పెడుతుండేవారు…!

ఈ విషయాలు ఇందిర గారికి నచ్చేవి కాదు. అందుకే వీరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ టైంలో విజయ నిర్మల గారు కృష్ణగారికి దగ్గరవడం, పెళ్లి చేసుకోవడం జరిగింది.వీరి పెళ్లిని ఇందిర గారు యాక్సెప్ట్ చేశారు. కానీ పిల్లలు కనకూడదు , అని కండిషన్ పెట్టారు. అప్పటి నుండీ ఆయన విజయ నిర్మల గారి వద్దే ఉంటూ వచ్చారు. ఇక 2019 లో విజయ నిర్మల గారు కాలం చేసినప్పుడు కూడా ఆయన ఇందిర గారి వద్దకు వెళ్ళలేదు. నరేష్ తో పాటు అక్కడే ఉండిపోయారు.

అయితే నరేష్.. జీవితంలోకి పవిత్ర వచ్చినప్పటి నుండీ పరిస్థితులు మారిపోయాయి. నరేష్ – పవిత్ర … ఇలా కలిసుండటం కృష్ణ గారికి ఇష్టం లేదు. అందుకే కృష్ణగారు పోయే వరకు నరేష్ .. పవిత్ర తో సహజీవనం చేస్తూ వచ్చారు అని టాలీవుడ్ లో అన్ని విషయాలు తెలుసు అన్నట్టు ఇంటర్వ్యూలు ఇచ్చే నిర్మాత చిట్టిబాబు చెప్పుకొచ్చారు. కృష్ణ గారు మరణించాక నరేష్ ఒంటరితనం ఫీలవుతున్నాడు, అందుకే పెళ్లి ప్రకటన ఇచ్చారని ఆయన చెప్పారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus