ఘనంగా మహేష్ తల్లి ఇందిరా దేవి గారి 11వ రోజు కార్యక్రమం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Ad not loaded.

మహేష్ బాబు తల్లి,సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య అయిన ఇందిరా దేవి గారు ఇటీవల ఏ.ఐ. జి హాస్పిటల్ లో అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 8న ఇందిరా గాంధీ గారి 11వ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి కొందరు సెలబ్రిటీలు హాజరయ్యి ఇందిరా దేవి గారికి నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన వంటి వారు హాజరయ్యారు.

సూపర్ స్టార్ కృష్ణ తో బాలయ్య, మహేష్ తో రాంచరణ్ ముచ్చటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. వీరి అభిమానులను ఈ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus