Nag Ashwin: ప్రభాస్ ప్రాజెక్ట్ కే పై స్పందించిన నాగ్ అశ్విన్!

  • September 15, 2022 / 07:42 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బాహుబలి సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇక సినిమాలన్నీ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం వల్ల ప్రభాస్ పేరుపైనే వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ప్రాజెక్టుకే. ఈ సినిమా ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేయడాది అక్టోబర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఒకే ఒక జీవితం సినిమా కథను పోలి ఉంటుందని అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ మాత్రమే కేటాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

టైం ట్రావెల్ సినిమాలన్నీ ఒకే విధంగా ఉండవంటూ ఈయన పరోక్షంగా ప్యారడైస్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నామని ఏ సినిమాలో దీపికా పదుకొనే దిశా పటాని వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా ఎనిమిది నెలల సమయం కేటాయిస్తున్నామని ఈయన వెల్లడించారు.ఇక ఈ సినిమా కోసం ఎనిమిది నెలలు విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగిస్తున్నారంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రంతో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus