సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ‘ఏడ తానున్నాడో’ ఫస్ట్ లుక్ విడుదల..!!

  • November 9, 2018 / 09:43 AM IST

అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న ‘ఏడ తానున్నాడో’ చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..

చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus