మణిరత్నం సినిమాను కాదనుకొన్న సాయిపల్లవి!

  • April 19, 2016 / 01:02 PM IST

కొందరు హీరోయిన్లు కాంబినేషన్లు, రెమ్యూనరేషన్ల కంటే కంటెంట్ మరియు క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కేరళ కుట్టి సాయిపల్లవి అదే కేడర్ కు చెందిన నటి.

మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో కార్తీతో ఒక రెండు లేదా మూడు ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి వస్తుందని చెప్పాడట మణిరత్నం. దాంతో.. సినిమాలో నటించకపోయినా పర్లేదు కానీ.. అలాంటి సన్నివేశాల్లో మాత్రం నటించనని చెప్పేసి.. ప్రొజెక్ట్ నుంచి తనకుతానుగా తప్పుకుందట ఈ ప్రేమమ్ సుందరి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus