షూటింగ్ స్పాట్‌లో కార్తీక్ ఆర్యన్‌తో కృతి సనన్, మనీషా కోయిరాలా అల్లరి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • January 11, 2023 / 05:50 PM IST

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ పర్సనల్, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు అందుబాటులో ఉంటూ ఉంటారు. సీనియర్ నటి మనీషా కోయిరాలా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. లేటెస్ట్ పిక్స్, టూర్స్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ అలాగే వర్కౌట్స్ వీడియోలన్నీ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్‌లతో షూటింగ్ స్పాట్‌లో సందడి చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు మనీషా.

రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘షెహ్‌జాదా’ మూవీ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. ఇందులో మనీషా కోయిరాలా, రోనిత్ రాయ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.‘షెహ్‌జాదా’ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్నసందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు టీం. దీనికి సంబంధించిన పిక్చర్స్, వీడియోలను మనీషా, రోనిత్ రాయ్ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.. 2019లో వచ్చిన ‘లుకా చుప్పి’ తర్వాత కార్తీక్ – కృతి కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus