సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ చిత్రం

  • April 22, 2016 / 06:14 AM IST

గోల్కొండ హైస్కూల్‌, తను నేను చిత్రాల హీరో సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేసిన శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో అభిజిత్‌ జయంతి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అభిజిత్‌ జయంతి తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus