Nadiya: టాలీవుడ్ నటి నదియా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • May 13, 2021 / 09:12 PM IST

కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ‘మిర్చి’ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నదియా. అంతకు ముందు ఈమె హీరోయిన్ గా కూడా నటించింది.సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు నటించిన ‘బజారు రౌడీ’ అలాగే ‘ఓ తండ్రి ఓ కొడుకు’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్దగా ఆడలేదు.ఇక 2007 లో విశాల్ హీరోగా వచ్చిన ‘భరణి’ మూవీలో కూడా ఈమె నటించింది కానీ ఆ విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేదు.

కానీ 2013లో వచ్చిన ‘మిర్చి’ తోనే బాగా పాపులర్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం నదియా ఇమేజ్ ను మరింతగా పెంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చేలా చేసిందనే చెప్పాలి. అటు తరువాత ఈమె వెంకటేష్ నటించిన ‘దృశ్యం’, నితిన్ – త్రివిక్రమ్ ల ‘అఆ’, రాంచరణ్ ‘బ్రూస్ లీ’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’, కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ఇక నదియా ఓ ముస్లిం అన్న సంగతి తెలిసిందే.

అయినప్పటికీ శిరీష్ గోడ్‌బొలె అనే హిందూని పెళ్ళి చేసుకుని లండన్లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు నదియా వయసు 54 ఏళ్లు. అయినప్పటికీ ఈమె చాలా యంగ్ గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది.తాజాగా నదియా ప్రేక్షకులకు రంజాన్ విషెస్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది. వీటిలో ఈమె చాలా అందంగా కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఇంట్లోనే ప్రశాంతంగా ఈద్ ను జరుపుకోవాలని ఆమె సూచించింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus