మణిరత్నం స్టోరీ కాపీ : ప్రభాస్ సినిమాకి ఝలక్ : మరో ‘అతడు’

  • April 30, 2021 / 08:12 PM IST

ఏదైనా పెద్ద సినిమా మొదలైందంటే.. దానికి సంబంధించి మీడియాలో రకరకాల వార్తలొస్తుంటాయి. సినిమా స్టోరీ ఏంటి..? హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఇలా ఎన్నో కథనాలు వస్తుంటాయి. అయితే ఒక్కోసారి కాపీ ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకి సంబంధించి కూడా ఇలాంటి ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కథ.. మణిరత్నం సినిమాకి కాపీ అంటూ మీడియా సర్కిల్స్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చాలా సమయం కావాలని ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని నాగ్ అశ్విన్ కొన్నిరోజుల క్రితం వెల్లడించారు.అయితే ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే ఈ చిత్రానికి పెద్ద దెబ్బ పడిందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి సినిమాలకు పని చేశారు. ‘అతడు’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘ఖలేజా’ కమర్షియల్ వర్కవుట్ కాకపోయినా.. ఇప్పటికీ ఈ సినిమాను ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ఈసారి ఎలాంటి కథను ఎన్నుకొని ఉంటారనే విషయంపై ఆసక్తి మొదలైంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus