కన్నడభామ నేహా శెట్టి..2018లో మెహబూబా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో నేహా శెట్టి ఒకరు. 'డిజె టిల్లు' మూవీ ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ మూవీకి ఈమె గ్లామర్ షో, నటన హైలెట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోల్లో ఆమె చాలా నేచురల్ గా కనిపిస్తుంది.ఆ ఫొటోల్ని మీరు కూడా ఓ లుక్కేయండి :