వైరల్ అవుతున్న శ్వేతా బసు ప్రసాద్ లేటెస్ట్ పిక్స్..!

  • August 17, 2020 / 11:15 AM IST

‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో .. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే డైలాగ్ తో ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయింది.తరువాత ‘కాస్కో’ ‘రైడ్’ ‘కలవర్ కింగ్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. మరికొన్ని కుర్ర హీరోల సినిమాల్లో కూడా నటించింది కానీ అవేమీ హిట్ అవ్వలేదు.

తరువాత ఇక్కడ ఆఫర్లు లేకపోవడంతో… తమిళ, హిందీ పరిశ్రమల వైపుకి షిఫ్ట్ అయ్యి.. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించింది. మొదట్లో కాస్త సంప్రదాయంగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా గ్లామర్ షో మొదలు పెట్టింది. అయినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో.. 2018 లో రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే అతనితో ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది శ్వేతా బసు.

అతనితో మనస్పర్థలు రావడం వల్లే.. విడాకులు తీసుకున్నట్టు అప్పుడు చెప్పుకొచ్చింది. అయితే తరువాత డిప్రెషన్ కు కూడా వెళ్ళిపోయిందట ఈ బ్యూటీ. ఆ టైములో మానసిక వైద్యుడు సలహాలతో కోలుకుందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది అనుకుంట..! ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ కొత్త ఫోటోలు వైరల్ గా మారాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus