మనీలాండరింగ్ కేసు.. బయటపడ్డ హీరోయిన్ భాగోతం..!

  • December 1, 2021 / 05:41 PM IST

సాహో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి కూడా దగ్గరైంది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. నిత్యం తన హాట్ ఫోటోలతో బి టౌన్ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. శ్రీలంకన్ కు చెందిన జాక్వెలిన్ ను బాగా పాపులర్ చేసింది బాలీవుడ్ మీడియా అనే చెప్పాలి. అటు తర్వాత అక్కడి సినిమాల్లో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. పలు కేసుల్లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ పై ఏకంగా 15 ఎఫ్.ఐ.ఆర్ లు ఫైల్ అయిన సంగతి తెలిసిందే.

రాజకీయ నాయకుడి బంధువుగా నటిస్తూ 100 మందికి పైగా మోసం చేశాడని ఇతని పై ఆరోపిణలు ఉన్నాయి. దోచుకున్న డబ్బుతో రోల్స్ రాయిస్‌తో వంటి ఖరీదైనే కార్లను కొనుగోలు చేశాడు ఈ కల్ట్ప్రిట్. ముఖ్యంగా సుఖేష్ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను కూడా విచారించారు. అయితే అప్పుడు అతనితో ఎటువంటి సంబంధం లేదని చెప్పి.. తన లాయర్ ద్వారా మేనేజ్ చేసి బయటపడింది. కానీ తాజాగా జాక్వెలిన్.. సుఖేష్ ను ముద్దు పెట్టుకున్న ఫోటోలు కొన్ని బయటపడ్డాయి.

దీంతో ఆమె ఫాల్స్ ప్రూవ్స్ ప్రవేశపెట్టిబయటపడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సుకేష్ లాయర్ కూడా జాక్వెలిన్.. సుఖేష్ తో ప్రేమాయణం నడిపిందని చెప్పకనే చెప్పాడు. అతని కామెంట్స్ నిజమే అని ఈ ఫోటోతో స్పష్టమవుతుంది. దీంతో మరోసారి జాక్వెలిన్ చిక్కుల్లో పడినట్టే అనే కామెంట్స్ మొదలయ్యాయి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus