‘బాహుబలి’ తరువాత ‘2.0’ చిత్రానికే ఈ రికార్డు దక్కింది!

  • December 14, 2018 / 12:33 PM IST

రజనీ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘2.0’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే వుంది. అక్షయ్ కుమార్ కీలక పాత్రలో వచ్చిన ఈ చిత్రం మరో అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది.

మొదటగా ఈ చిత్ర హిందీ వెర్షన్ కు 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన సంగతి తెలిసిందే. కొంచెం లాటినప్పటికీ తెలుగు .. తమిళ వెర్షన్లలో కూడా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది. ఇలా మూడు వెర్షన్లలో 100 కోట్ల గ్రాస్ ను రాబట్టడం ‘బాహుబలి’ చిత్రం తరువాత ‘2.0’ చిత్రానికే ఈ రికార్డు దక్కడం విశేషం. రికార్డుల సంగతి అలా ఉంచితే ఈ చిత్రం ఫుల్ రన్లో నష్టాలు రావడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రం ఏ సమ్మర్ సీజన్లోనే విడుదలయ్యి ఉంది ఉంటే.. పంపిణీ దారులకు లాభాలు దక్కేవి అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus