Ee Rojullo Collections: ‘ఈరోజుల్లో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • March 23, 2022 / 07:18 PM IST

‘గుడ్ సినీమా గ్రూప్’, ‘మారుతీ మీడియా హౌస్’ బ్యానర్ల పై గుడ్ ఫ్రెండ్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఈరోజుల్లో’. మారుతీ దర్శకత్వం వహించిన మొదటి చిత్రమిది. మంగం శ్రీనివాస్, రేష్మా రాథోర్ లు జంటగా నటించిన ఈ చిత్రం కేవలం రూ.45 లక్షల బడ్జెట్ తో నిర్మితమైంది. ఎటువంటి అంచనాలు లేకుండా 2012 వ సంవత్సరం మార్చి 23న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఘనవిజయాన్ని సాధించింది.

Click Here To Watch NEW Trailer

తెలుగు సినిమా మేకింగ్ కు కొత్త దారి చూపించిన చిత్రంగా ‘ఈరోజుల్లో’ నిలిచింది. నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది.

ఈ నేపథ్యంలో ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.95 cr
సీడెడ్ 1.35 cr
ఉత్తరాంధ్ర 1.00 cr
ఈస్ట్ 0.55 cr
వెస్ట్ 0.35 cr
గుంటూరు 0.67 cr
కృష్ణా 0.58 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.46 cr

‘ఈరోజుల్లో’ చిత్రానికి కేవలం రూ.0.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రూ.8.46 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ ఒక్క ఛితంతోనే దర్శకుడు మారుతీ బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. అప్పట్లో ఓటిటిల హడావిడి లేదు కానీ ఉండుంటే ఈ మూవీ నిర్మాతలకి ఇంకా లాభాలు దక్కుండేవి. శాటిలైట్ రైట్స్ రిలీజ్ తర్వాత అమ్మడంతో అది కూడా మంచి రేటుకే వెళ్ళింది. అటు బయ్యర్లకి ఇటు నిర్మాతలకి ఇద్దరికీ ఈ మూవీ మంచి లాభాలను అందించింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus