కొడుకుతో కలిసి స్టార్ హీరోయిన్ స్నానం చేసిన వీడియో వైరల్!

  • July 18, 2023 / 10:42 AM IST

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా పిలవడిన వారిలో ఒకరు అమీ జాక్సన్.ఈ బ్రిటిష్ బ్యూటీ కి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మోడలింగ్ రంగం లో అడుగుపెట్టి మిస్ టీన్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకున్న ఈ హాట్ బ్యూటీ తమిళ హీరో ఆర్య నటించిన ‘మద్రాసి పట్టణం’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ఈ బ్యూటీ కి తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో అవకాశాల వెల్లువ కురిసింది.

తెలుగు ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘ఎవడు’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె నటించిన ఏకైక తెలుగు సినిమా . ఆ తర్వాత ఎక్కువగా ఆమె తమిళం లోనే సినిమాలు చేసింది. 2018 వ సంవత్సరం లో శంకర్ , రజినికాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2 పాయింట్ O తర్వాత జార్జ్ పణాయోతి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన ఈమె 2019 లో విడిపోయింది.

కానీ అతనితో పుట్టిన బిడ్డ ప్రస్తుతం అమీ జాక్సన్ తోనే ఉన్నాడు. అతడికి ఇప్పుడు మూడేళ్లు నిండి ఉంటుంది, అయితే జార్జ్ తో బ్రేకప్ అయిపోయిన తర్వాత అమీ జాక్సన్ వెస్ట్ విక్ అనే అతనిని పెళ్లాడింది. ప్రస్తుతం అతనితోనే జీవితం గడుపుతుంది. సినిమాలకు దూరం అయ్యినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండే అమీ జాక్సన్ తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ ఆమె తానా కొడుకు తో కలిసి బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియో ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus