రాజమౌళిని చూసి నేర్చుకోండి : అల్లుడిని వెనక్కి నెడతారా? : మహేష్ డబుల్ ట్రీట్

  • July 21, 2021 / 10:47 PM IST

స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో మేకర్స్ నుంచి స్పష్టత రావడం లేదు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా కనీసం ఈ సినిమా మేకర్స్ నుంచి ఎటువంటి అప్ డేట్ లేదు. ఒకవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రమోషన్స్ చేస్తూ ఆ సినిమాపై అంచనాలు పెంచుతుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం రాధేశ్యామ్ విషయంలో నిరాశ తప్పడం లేదు. అయితే ప్రభాస్ ఇతర సినిమాల అప్ డేట్స్ మాత్రం వస్తున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఆదివారం రోజున జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కాగా ఈ సినిమాకు ఏకంగా 32.20 టీఆర్పీ రేటింగ్ వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా బుల్లితెరపై తొలిసారి ప్రసారమైన సమయంలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ టీఆర్పీ హైయెస్ట్ టీఆర్పీ కాగా వకీల్ సాబ్ నిజంగా 32.20 స్థాయిలో టీఆర్పీ ….(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సర్కారు వారి పాట అప్ డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆరోజు అప్ డేట్ రాలేదు. అయితే మహేష్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఉండబోతుందని తెలుస్తోంది. సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ తో పాటు ఆరోజు ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పాన్‌ ఇండియా సినిమా అని మనం ఇప్పుడు అంటున్నాం కానీ… 27 ఏళ్ల క్రితమే ఓ పాన్‌ ఇండియా సినిమాకు బీజం పడింది తెలుసా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమా విడుదలై భారీ విజయం సాధించేది. ఆ సినిమాలో హీరో అక్కినేని నాగార్జున. దర్శకుడు ఎస్‌.గోపాల్‌ రెడ్డి. అదేంటి ఆయన సినిమాటోగ్రాఫర్‌ కదా అంటారా. అవును నిజమే.. కానీ ఆయన నాగార్జునతో ఓ పాన్‌ ఇండియా సినిమా డైరెక్ట్‌ చేయాలనుకున్నారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చలనచిత్రపరిశ్రమను ఏలిన చిన్నారి… కథానాయికగా మారి కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే వేటికవే విభిన్నం. తాజాగా 20 ఏళ్ల తర్వాత మరోసారి ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఆమెనే షాలిని. ఆఖరిగా 2001లో ‘పిరియద వరం వేండుమ్‌’ అనే తమిళ సినిమాలో నటించిన షాలిని… రీఎంట్రీ చాలా స్పెషల్‌గా ఉండనుంది. ఎందుకంటే ఆమె నటిస్తోంది ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నట. భారీ తారాగణంలో మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus