Pooja Hegde: క్లీవేజ్ షోలతో మెస్మరైజ్ చేస్తున్న బుట్ట బొమ్మ… వైరల్ అవుతున్న పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు.!

  • March 14, 2024 / 05:05 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) అందరికీ సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూజా ఒకరు. ఫ్లాప్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బుట్ట బొమ్మ… ఆ తర్వాత బాలీవుడ్‌ వెళ్లి తిరిగి వచ్చి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించి వావ్‌ అనిపించింది. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా ఫ్లాప్‌ సినిమాలు వరుస కట్టాయి. దీంతో ఇప్పుడు చాలా కామ్‌ అయిపోయింది.

ఒకప్పుడు తన అందంతో అందరినీ కట్టిపడేసింది. తిరిగి పాత పూజను టాలీవుడ్‌ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తోందట. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘కిసీకి భాయ్ కిసీకి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకోవడంతో పాటు అప్పుడప్పుడు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఆమె చేసిన ఫోటోలో ఘాటైన ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా క్లీవేజ్ షోలు కూడా ఒలకబోసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus