చలిలో భర్త కౌగిలి బెటర్ అంటున్న సయేషా సైగల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • February 11, 2023 / 07:29 PM IST

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న క్యూట్ కపుల్.. ఆర్య – సయేషా సైగల్.. ‘గజినీ కాంత్’ మూవీలో కలిసి నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. 2021లో సయేషా ఓ పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే..ఇటీవల ఆర్య బర్త్‌డే పార్టీలో తమ కూతురు పిక్స్ కనిపించే వరకు తనెలా ఉంటుందో జనాలకు తెలియదు.. పాప పేరు ఆరియానా..

రీసెంట్‌గా ఆర్య – సయేషా దంపతులు తమ గారాల పట్టి మొదటి పుట్టినరోజు వేడుకను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.. ఆర్య – సయేషా దంపతులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ‘‘ఢిల్లీలో చలికాలం హాయిగా ఉంటుంది’’ అంటూ భర్తను కౌగలించుకున్న పిక్ షేర్ చేసింది అయేషా. ‘‘చలిలో భర్త కౌగిలికి మించిన వెచ్చదనం ఇంకెక్కడుంటుంది?’’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సయేషా ఈ ఫోటోతో పాటు స్విమ్మింగ్‌కి వెళ్తున్న, కేక్ తింటున్న ఇమేజెస్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి..

 

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus