సిద్ధార్థ్ కు బెదిరింపులు : జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న పవన్ : ‘మాస్టర్’ ని బీట్ చేసిన ‘ఉప్పెన’

  • April 29, 2021 / 09:19 PM IST

టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు సిద్ధార్థ్ ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ హీరో ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటారు. కోవిడ్ నియంత్రణ విషయంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ గతంలో చాలా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సిద్ధార్థ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేతిలో చెంపదెబ్బలు తిన్న ఆ ఫిలిం జర్నలిస్ట్ ఎం డి అబ్దుల్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్య్వూలో అబ్దుల్ మాట్లాడుతూ ఆ ఘటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

ఈ మధ్యకాలంలో ఓటీటీ హవా పెరగడంతో టీవీలో వేరే ప్రీమియర్ షోలను పెద్దగా రేటింగ్స్ రావడం లేదు. ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా సరైన రేటింగ్స్ రావడం లేదు. అలాంటిది వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాకి సెన్సేషనల్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. వెండితెరపై భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ‘ఉప్పెన’ సినిమాకి మంచి టీఆర్ఫీ రావడం విశేషం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus