సోనూ సూద్ కు పద్మవిభూషణ్ ఇవ్వాలి : అనుష్కకి పిఆర్ గా చేశాను : ఎన్టీఆర్ ఎంత దూరమైనా వెళ్తాడు

  • June 11, 2021 / 10:07 PM IST

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పద్మ పురస్కారాలకు సంబంధించి పేర్లను సిఫార్స్ చేయమని కోరుతోందని పి.టి.ఐ. వార్త సంస్థ తెలియజేసింది. దాంతో నెటిజన్లు, ప్రజలు, సెలబ్రిటీలు ఈ అవార్డుల పేర్లకు సంబంధించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ కు పద్మవిభూషణ్ ఇవ్వాలని కోరారు. ప్రజలు తన ప్రపోజల్ ను బలపరిస్తే ట్వీట్ ను రీట్వీట్ చేయమని బ్రహ్మాజీ కోరారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రస్తుతం హాలిడే కోసం టర్కీకి వెళ్లింది. అక్కడ నుండి అభిమానులతో ముచ్చటించింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘మీ లేడీ క్రష్ అనుష్క శర్మతో ఉన్న రిలేషన్ గురించి చెప్పండి’ అంటూ ప్రశ్నించాడు. దానికి పరిణీతి కొన్ని ఆసక్తికరణ విషయాలను చెప్పుకొచ్చింది. ‘బ్యాండ్ బాజా బరాత్’ సినిమా ఇంటర్వ్యూ సమయంలో అనుష్క డేట్స్ తనే చూసుకున్నానని..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో టాలెంట్ తో అవకాశాలను అందిపుచ్చుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కొన్నేళ్ల క్రితం వరకు మాస్ సినిమాల్లో ఎక్కువగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అన్ని వర్గాలను మెప్పించే కథలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కాల్సిన సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ప్రముఖ సినీ నటులలో ఒకరైన అజయ్ తాజాగా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రస్తుతం దేశంలో పలు చోట్ల రాజద్రోహం కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు పది వేల కేసులు నమోదయ్యాయని అంచనా వేస్తున్నారు. ఇందులో బీజేపీ కేంద్ర పాలిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నమోదు చేసినవి భారీ సంఖ్యలో ఉన్నాయి. రాజద్రోగ్రామ్ కేసులు సంగతి తేల్చేస్తామని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటిపై రాజద్రోహం కేసు నమోదు కావడం చర్చలకు దారి తీస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ కు చెందిన చిత్ర నిర్మాత,(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దర్శకధీరుడు రాజమౌళి అభిమానించే హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరనే సంగతి తెలిసిందే. రాజమౌళి బాలకృష్ణ కాంబినేషన్ లో సింహాద్రి సినిమా తెరకెక్కాల్సి ఉన్నా బాలకృష్ణ ఆ కథను రిజెక్ట్ చేయడంతో రాజమౌళి ఎన్టీఆర్ తో ఆ సినిమాను తెరకెక్కించారు. రాజమౌళి ఒక సందర్భంలో మాట్లాడుతూ వీవీ వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి ఒక సాంగ్ షూట్ చేయకుండా రిలీజైందని తెలిపారు. చెన్నకేశవరెడ్డి మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా వినాయక్ ఆశించిన స్థాయిలో ఆ సినిమా సక్సెస్ కాలేదని రాజమౌళి చెప్పుకొచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus