మారుతి కూతురి హాఫ్ శారీ ఫంక్షన్ ఫోటోలు వైరల్.!

  • December 28, 2022 / 03:14 PM IST

డైరెక్టర్ మారుతి.. ‘ఈరోజుల్లో’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాని అతను కేవలం రూ.60 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఫుల్ రన్లో అది రూ.15 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అటు తర్వాత ‘బస్ స్టాప్’ ‘కొత్త జంట’ వంటి చిత్రాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో అతను స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అటు తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజు పండగే’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని అతని ఇమేజ్ ను కాపాడుకుంటున్న మారుతి..

ప్రస్తుతం ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. ఇది కనుక హిట్ అయితే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంటాడు మారుతి. ఇదిలా ఉండగా.. తాజాగా మారుతి కూతురు హియా హాఫ్ శారీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, నాని, శర్వానంద్ వంటి వారు హాజరయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus