జాగ్రత్తగా ఉండు బాలయ్య… వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి!

  • February 21, 2023 / 03:19 PM IST

నందమూరి తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోనూ నందమూరి ఫ్యామిలీలోని విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈయన ఈయన మరనాంతరం పార్థివాన్ని మొదట తన నివాసానికి తరలించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి ఓసన్ని వేషం ప్రస్తుతం అందరిని కాస్త భయాందోళనలకు గురిచేస్తుంది. అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ తరలించగా అక్కడికి ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి వచ్చారు.

అయితే ఆయన తారకరత్నకు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఉన్నటువంటి బాలకృష్ణని చూస్తూ గట్టిగా అరుస్తూ జాగ్రత్తగా ఉండు బాలయ్య అంటూ వేలు చూపిస్తూ తనకు వార్నింగ్ ఇచ్చారు. ఇంతలోనే పోలీసులు అక్కడికి వచ్చి అతనిని అక్కడ నుంచి తీసుకువెళ్లారు. సాధారణంగా సినిమాలలో ఇలా మతిస్థిమితం లేనటువంటి వారు ముందుగా రాబోయే ఆపదలను గుర్తించి వారికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలను మనం చూస్తుంటాము. నిజ జీవితంలో కూడా బాలయ్యకు ఇలా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి జాగ్రత్తగా ఉండు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో

ఎలాంటి ఆపద రాబోతోంది అంటూ నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబంలో వరుస మరణాలతో ఏంతో కృంగిపోతుంది. ఇలాంటి సమయంలో మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి బాలయ్యకు వార్నింగ్ ఇవ్వడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆయన ఫిలిం ఛాంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటారని ఎవరైనా కాస్త ముద్ద పెడితే తిని ఇలా తిరుగుతూ ఉంటారు. అతని మాటలు పట్టించుకోవాల్సిన పని లేదంటూ కొట్టి పారేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus