Shweta Basu Prasad: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్..!

  • August 17, 2022 / 11:16 AM IST

‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో .. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు.అటు తరువాత ‘కాస్కో’ ‘రైడ్’ ‘కలవర్ కింగ్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే అటు తరువాత కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కుని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంది ఈ బ్యూటీ.

వాటి తరువాత ఇక్కడ ఆఫర్లు కూడా కరువవ్వడంతో… తమిళ, హిందీ పరిశ్రమల వైపు మళ్ళింది. అక్కడ కూడా ఈమెకు చేదు అనుభవమే ఎదురైంది.అక్కడ ఈమె నటించిన సినిమాలు ఆడలేదు. దీంతో 2018 లో రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది శ్వేతా బసు ప్రసాద్. కానీ ఊహించని విధంగా ఏడాది తిరగకుండానే అతనికి విడాకులు ఇచ్చేసి షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. తర్వాత డిప్రెషన్ కు వెళ్లిపోయినట్టు కూడా ఓ సందర్భంలో తెలియజేసింది.

కొద్దిరోజుల క్రితం హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్లో ఫ్యాషన్ డ్రెస్సుల్లో ఈమె చేసిన గ్లామర్ షో శ్వేతా బసు..కొన్ని వెబ్ సిరీస్ వంటి వాటిలో కనిపించింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటో చూస్తే ఎవ్వరైనా షాకవ్వడం ఖాయం. గుర్తుపట్టలేని విధంగా ఆమె లేటెస్ట్ ఫోటో ఉంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus