ప్రముఖ నటుడు చందూ గౌడ భార్య షాలిని సీమంతం ఘనంగా జరిగింది.త్రినయని సీరియల్ తో ఈ నటుడు తెలుగు నాట బాగా ఫేమస్ అయ్యాడు. నిజానికి ఇతను కన్నడ పరిశ్రమకు చెందిన నటుడు.అక్కడ ‘లక్ష్మీ బారామ్మ’ సీరియల్తో పాపులర్ అయిన చందు గౌడ్.. త్రినయినీ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2020 లోనే ఇతను షాలనీ అనే మోడల్ను వివాహం చేసుకున్నాడు. 4 ఏళ్ళు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
చందూ పుట్టుకతోనే శ్రీమంతుడు. అతని తండ్రి బైరప్ప.. బెంగళూర్లో బడా వ్యాపారవేత్తలలో ఒకరు. ఇక షాలినీ గర్భవతి అయినట్టు ఏప్రిల్ నెలలో చందూ తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులంతా కలిసి షాలిని కి సీమంతం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!