Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!

  • April 21, 2022 / 11:28 AM IST

2010 వ సంవత్సరంలో వచ్చిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కేవలం 3 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించి రూ.4 కోట్ల వరకు వసూళ్ళను రప్పించాడు సంపత్ నంది. అటు తర్వాత రాంచరణ్ ఇతనికి ‘రచ్చ’ అవకాశాన్ని ఇచ్చాడు. అది కూడా మాస్ హిట్ అనిపించుకుంది. అటు తర్వాత రవితేజతో ‘బెంగాల్ టైగర్’, గోపీచంద్ తో ‘గౌతమ్ నంద’ ‘సీటీమార్’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు.

Click Here To Watch NOW

మరోపక్క నిర్మాతగా కూడా పలు సినిమాలను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అతను బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయం పై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. సంపత్ నంది ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus