భర్తతో అరిటాకులో భోజనం : నిహారికకు గాయాలు : సారంగ దరియా వివాదం
- March 8, 2021 / 07:33 PM ISTByFilmy Focus
తెలుగు, తమిళం, హిందీ ఇతర భాషల్లో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు శ్రీదేవి. లోని హోటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆమె కూతురు వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా సత్తా చాటుతుంది. త్వరలో కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాతో జాన్వీ తెలుగు తెరకు కూడా పరిచయం కాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ ఊరిలో పెళ్లి చేసుకుంటాను, తన భర్తతో కలిసి అరిటాకులో భోజనం చేస్తాను అంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
నిహారిక కుడి కాలుకి గాయం అయ్యిందట.దాంతో ఆమెకు భర్త చైతన్య సేవలు చేస్తున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
‘లవ్ స్టోరీ’ నుండీ ‘సారంగ దరియా’ అనే పాట ఓ పక్క యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూనే మరోవైపు వివాదాలను కూడా రేపుతూ వార్తల్లో నిలుస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!













