2009లో విడుదలైన “కథ” అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీనివాస్ మన్నె, 16 ఏళ్ల తర్వాత సినిమా మీద అమితమైన ప్యాషన్ తో తెరకెక్కించిన సినిమా “ఈషా”. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై, జనాల్లోకి వెళ్లిందంటే మాత్రం కారణం వంశీ నందిపాటి & బన్నీ వాసు. ఆ ఇద్దరు ఎడతెరుపు లేకుండా చేసిన ప్రమోషన్స్ వల్లే ఈ సినిమా గురించి ఆడియన్స్ కి తెలిసింది, […]