మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు డెలివరీ టైం దగ్గర పడటంతో తాజాగా రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారట.ఈ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రెయిన్ బో హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. […]