టాలీవుడ్ లో ‘కొత్త బంగారు లోకం’ (Kotha Bangaru Lokam) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేత బసు ప్రసాద్ (Shweta Basu Prasad) ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అయితే, తన కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ఊప్స్ అబ్ క్యా’ ఫిబ్రవరి 20న విడుదల కానుండగా, ప్రమోషన్స్లో భాగంగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. […]